Popular posts from this blog
Mogilicherla Dattatreya Swamy Charithra -4Mogilicherla Avadutha Swamy Ch...
నలదమయంతుల కథ .Nala Damayanthula kada in telugu lyrics
నలదమయంతుల కధ కలియుగములో ధర్మమూ తక్కువగా వుంటుంది ..అందు చేత పాపములు పోవాలి అంటే మనము నలదమయంతుల కథ ను వింటే పాపాలు పోతాయి . ఒకరోజు బృహదశ్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు.ధర్మరాజు ఆ మునికి అతిధి సత్కారాలు కావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలు అన్ని వివరించి "మహాత్మా ! రాజ్యాని , నివాసాన్నిపోగొట్టుకొని మాలాగ అడవిలో కష్టాలు పడుతున్నావారు ఎవరయినా వున్నారా ? వుంటే చెప్పండి " అని అడిగాడు . అందుకు బృహదశ్వుడు "ధర్మరాజా ! నీవు కష్టాలు పడుతూ అడవులలో వున్నా , నీ వెంట నీ అన్నదమ్ములు , నీ భార్య , నీ హితం కోరే విప్రులు నీ వెంట ఉన్నారు. పూర్వము నలుడు అనే మహారాజు నీవలె జూదములో సర్వము కోల్పోయి , పుష్కరునికి రాజ్యాని అప్పగించి భార్య సమేతుడై వొంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు " , అని చెప్పాడు . అది విని ధర్మరాజు "మహాత్మా ! నాకు నలుని కథ వివరించండి ." అని అడిగాడు. బృహదశ్వ్హుడు ధర్మరాజు కు ఇలా వివరించ సాగాడు ."నిషిధదేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు.తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా...

Comments
Post a Comment
thanks for your comment