Posts

Showing posts from May, 2020

రుక్మాoగద చరితము..rukmogada history in telugu lyrics

Image
రుక్మా౦గద  మహారాజు చరితం మహారాజు ప్రముకుడు . అతడు తన ప్రజలందరిచేత ఆచరింప చేసి తను ఆచరించి విష్ణు లోకమునకు తిసుకువేల్లెను. ఆ రుక్మా౦గదుని చరితమును కొంచము ఇక్కడ పరిశిలించేదము. మానవుడు ఏదేని శుభ విషయమునందు పూర్ణ నిష్ట తన  జీవితమున  కలిగి యుండేనని అతనికి దానితోనే ముక్తి కలుగుతుంది .అతడు వ్రత నిష్ట లో దృఢముగ నుందునా లేకున్డునా యను పరీక్షను  నిష్టావంతుల యెడల  భగవంతుడు చేయును .ఇంకో విధముగా చెప్పవలేనన్న విపద్దానము నొసంగి భగవానుడు నిస్తాను పుష్టి గావించును . సువర్ణము నెంతగా కాల్చిన నంతగా వన్నె వచ్చును .భగవానుడు అంబరీషుని భక్తి నిస్తాను ఏకాదశి వ్రత నిస్తాను దుర్వాస ముని ద్వార   పరీక్షించెను. అట్లే  రుక్మా ౦గదుని కుడా పరీక్షించి తన వైకుంట ధామము నోసంగెను . ధర్మతుము, విష్ణు భక్తుడు అగు రుక్మా ౦ గద మహారాజు సప్తద్విపమగు వసున్దరనుఏకాదశి వ్రతమహత్యమును ఎందరో మహాత్ములు ఆచరించి ధన్యులయ్యి విష్ణులోకమును పొందిరి. అందు రుక్మాంగద  ఏకచాత్రదిపత్యము న పరిపాలించెను .అతని ఏకాదశి నిష్ట ఇంతని చెప్పలేము .అతడు ఆ దినమున నెవరిని భోజనం చేయనీ యాడు.ఇంత ఏల?...

krishna kirthana dehipadam in telugu in lyrics

Image
గౌడియ.....కీర్తన.. దేహిపదం గౌదియా కీర్తనలు .....దేహిపదం అనే కీర్తన ....చందన వుస్తవాలు చేసినప్పుడు ఈ కీర్తన చేస్తారు .చందన ఉస్తవాలు ....అక్షయ తృతీయ తరువాతి రోజుల నుంచి 21 రోజులు చేస్తారు.   ఈలా ఎందుకు చేస్తారు అంటే మాదవెంద్రపురి అనే వైస్త్నవ గురువు గారు కి కలలో కనిపించి ...నాకు చందనం పుయమని చెప్పుతారు. మాధవెంద్రపురి గురువు గారికి . అప్పుడు మధవెంద్రపురి గురువు గారు 21 రోజులు కృష్ణపమత్మకి చందనం పూస్తారు ....అప్పటినుంచి క్రిష్ణపరమత్మకి చందనం పూయడం ప్రారంభించినారు. ఈ దేహిపదం కీర్తన చేసి మనము కూడా పునితులవుదాము.    హరేకృష్ణ.

నలదమయంతుల కథ .Nala Damayanthula kada in telugu lyrics

Image
నలదమయంతుల  కధ కలియుగములో ధర్మమూ   తక్కువగా వుంటుంది ..అందు చేత పాపములు పోవాలి అంటే మనము నలదమయంతుల కథ ను వింటే పాపాలు పోతాయి . ఒకరోజు   బృహదశ్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు.ధర్మరాజు ఆ మునికి అతిధి సత్కారాలు కావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలు అన్ని వివరించి "మహాత్మా ! రాజ్యాని , నివాసాన్నిపోగొట్టుకొని మాలాగ అడవిలో కష్టాలు పడుతున్నావారు ఎవరయినా వున్నారా ? వుంటే చెప్పండి "   అని అడిగాడు . అందుకు బృహదశ్వుడు "ధర్మరాజా ! నీవు కష్టాలు   పడుతూ అడవులలో వున్నా , నీ వెంట   నీ అన్నదమ్ములు , నీ భార్య , నీ హితం కోరే విప్రులు నీ వెంట   ఉన్నారు. పూర్వము నలుడు అనే మహారాజు   నీవలె జూదములో సర్వము కోల్పోయి , పుష్కరునికి రాజ్యాని అప్పగించి భార్య సమేతుడై వొంటరిగా   అరణ్యాలకు వెళ్ళాడు " , అని చెప్పాడు . అది   విని ధర్మరాజు "మహాత్మా ! నాకు నలుని కథ వివరించండి ." అని అడిగాడు. బృహదశ్వ్హుడు ధర్మరాజు కు ఇలా వివరించ సాగాడు ."నిషిధదేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు.తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా...